కేసీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కేసీఅర్ పై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోదావరి వరద భాదితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో సీఎంపై భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.గత ఏడాది...