ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కన్నాయిగూడెం మండలంలో నేడు పర్యటించారు. అందులో భాగంగా ముప్పనపల్లి గ్రామ పంచాయితి పరిదిలో ఏర్పాటుచేసిన నర్సరీని, పల్లె ప్రకృతి వనాన్ని స్థానిక సర్పంచ్ సుమన్, మండల పంచాయితి...
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ములుగు జిల్లా 5s సిస్టం ఇంచార్జ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ సిహెచ్. కుమార స్వామి అన్నారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆదేశాల మేరకు 5s...
ములుగు జిల్లా ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన కుక్కల రోహిత్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ముంబయి వేదికగా ఈ మధ్య ఆన్ లైన్ లో జరిగిన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంకు(ఎన్.ఎల్. పి...
ములుగు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేడు భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు....
అంతర్జాతీయ బాలల వారోత్సవాలను పురస్కరించుకొని ములుగు ఎంపీడీవో కార్యాలయంలో నేడు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారినీ E.P ప్రేమలత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ అనుభవించే...
దేశానికి వెన్నుముక అయిన రైతు కు అండగా పని చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈరోజు ములుగు జిల్లా లోని బండారుపల్లి గ్రామంలో రైతు...
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ములుగు ఏఎస్పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారి వెంబడి ముళ్ళ పొదలు తొలగించారు. పలుచోట్ల ప్రమాద సూచికలు ప్రయాణికులకు కనిపించే...
ఎమ్మార్వో సర్టిఫై చేసిన పహాణి నకల్ ఆధారంగా రైతు లకు పంట రుణాలు ఇవ్వాలని ములుగు జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలోని రైతు సంఘం సంబంధిత అధికారులకు వినతి...
ఆర్థిక సమృద్ధిని సాధించడానికి ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకాన్ని మహిళలు వినియోగించుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్ సురభి (స్థానిక సంస్థలు) అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ ప్రాంగణంలో ఖాదీ, గ్రామీణ...