38.2 C
Hyderabad
April 27, 2024 18: 19 PM
Slider వరంగల్

ఎన్.ఎల్.పి. మాస్టర్ ట్రైనర్ గా రోహిత్ కుమార్

#RohitKumar

ములుగు జిల్లా ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన కుక్కల రోహిత్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు.

ముంబయి వేదికగా ఈ మధ్య ఆన్ లైన్ లో జరిగిన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంకు(ఎన్.ఎల్. పి ) రోహిత్ హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

ఆయన ప్రతిభకు మెచ్చి వారు మాస్టర్ ట్రైనర్ గా గుర్తించి మంగళవారం నాడు రోహిత్ కు ప్రతిభ పత్రాన్ని అందజేశారు. ఈ విషయం తెలిసిన తల్లితండ్రులు, బంధుమిత్రులు,పలువురు రోహిత్ ను అభినందించారు.

Related posts

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

రూ. 3.2 కోట్ల‌తో చిమ్మిరిబండ బ్రిడ్జి నిర్మాణం పూర్తి

Sub Editor

సేవలే సంతృప్తినిస్తాయి: పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్

Satyam NEWS

Leave a Comment