27.2 C
Hyderabad
May 18, 2024 19: 04 PM

Tag : N.Chandrababu Naidu

Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబునాయుడిపై చెప్పులతో దాడి చేసిన వైసిపి

Satyam NEWS
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకున్నది. చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతలు చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చంద్రబాబు రాజధాని పర్యటనకు నిరసనల సెగ

Satyam NEWS
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటనను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కరకట్టపై  రైతులు, రైతు కూలీలు నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే...
Slider కడప

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

Satyam NEWS
వైకాపా ఆరునెలల పాలనంతా కూల్చివేతలు, దౌర్జన్యాలు, తెదేపా నేతలపై కేసుల పెట్టి బెదిరించడంతోనే సరిపోయిందని చంద్రబాబు ఆక్షేపించారు. తమ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనే...
Slider పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగా ఉండనివ్వరా?

Satyam NEWS
ప్రశాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాను కూడా వైసిపి ప్రభుత్వం నరకంగా మారుస్తున్నదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగానే ఉండనీయాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబుపై తిరిగి తెరుచుకున్న ఏసిబి కేసు

Satyam NEWS
అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబునాయుడికి ఒక్కొక్కటిగా కష్టాలు చుట్టుకుంటున్నాయి. పార్టీ పరిస్థితి దిగజారడంతో బాటు ఆయనపై వ్యక్తిగతంగా ఉన్నకేసులు కూడా బయటకు వస్తున్నాయి. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు...
Slider పశ్చిమగోదావరి

5 నెలల తర్వాత జైలు నుంచి చింతమనేని విడుదల

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌నేత చింతమనేని ప్రభాకర్‌ శనివారం ఏలూరులోని జిల్లా కారాగారం నుంచి విడుదలయ్యారు. జైలు సమీపంలో ఉన్న దర్గాలో పూజలు చేసిన చింతమనేని అనుచరులతో కలిసి ఇంటికి...
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చంద్రబాబును వదిలేస్తున్న కమ్మ కులస్తులు

Satyam NEWS
అధికారం ఉన్నంత కాలం చంద్రబాబునాయుడి చుట్టూ ఉన్న కమ్మ కులానికి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గమే చంద్రబాబునాయుడిని తెలుగుదేశం పార్టీని వదిలేస్తుంటే ఇక ఆ పార్టీ బతికి బట్టకట్టే...
Slider ఆంధ్రప్రదేశ్

భజన చేసేవారికే ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబునాయుడు

Satyam NEWS
తన చుట్టూ ఉండి భజన చేసేవారికి తప్ప చంద్రబాబునాయుడు నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వరని తెలుగు యువత అధ్యక్షుని పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీడీపీ రాష్ట్ర కార్యాలయనికి లేఖ పంపించిన దేవినేని...
Slider ఆంధ్రప్రదేశ్

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారు:టిడిపి ఇక ఉండదు

Satyam NEWS
48 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అధికారం పోయిన ఐదారు నెలలు కూడా ఓపికతో ఉండలేకపోవడం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మోహన్ ప్రశ్నించారు. కొత్త...
Slider ఆంధ్రప్రదేశ్

ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు దీక్ష ఆరంభం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఉదయం చంద్రబాబు దీక్ష ప్రారంభం అయింది. రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబునాయుడు 12 గంటల పాటు...