37.2 C
Hyderabad
May 2, 2024 14: 44 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చంద్రబాబు రాజధాని పర్యటనకు నిరసనల సెగ

cbn1

ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటనను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కరకట్టపై  రైతులు, రైతు కూలీలు నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీలో రైతులు పేర్కొన్నారు. చంద్రబాబు గ్రామ కంఠకాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. జీవో నంబర్ 41 జారీ చేసి అసైన్డ్ భూములు సాగు చేస్తున్న దళితులకు అన్యాయం చేసారని వారు ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన మోసానికి రైతులకు క్షమాపణ చెప్పాలని ఫ్లక్సీలలో పేర్కొన్నారు. చంద్రబాబు మరోసారి మా జీవితాలతో ఆడుకోవద్దు అంటూ వారు నిరసన తెలుపుతున్నారు.

Related posts

సినీ కార్మికులకు అండగా నేనున్నాను

Bhavani

ఫ్యాక్షన్ మర్డర్: వెల్దుర్తి మండలంలో దారుణ హత్య

Satyam NEWS

మనీలాండరింగ్ కేసులో మరో బాలివుడ్ బ్యూటీ

Satyam NEWS

Leave a Comment