పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి?
జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లో రాష్ట్రంలో బియ్యం మాఫియా సాగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జూమ్ ద్వారా శనివారం ఆయన...