ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించిన ప్రధాని నరేంద్రమోదీ చర్యలపై జనసేన భగ్గుమంటున్నది. తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తున్న...
వై ఎస్ కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దరికం వహిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తున్నది. వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం సభ్యుల మధ్య మాటలు కూడా...
గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా విజయం సాధించవచ్చు. ఢిల్లీ ఎంసీడీ...
భారత్ జి 20 దేశాల నాయకత్వాన్ని స్వీకరించిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాకు భారత్ బలమైన భాగస్వామి అని, జి-20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన మిత్రుడు ప్రధాని...
డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనన మరణ డేటాబేస్ ద్వారా జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) నవీకరణను అనుమతించడానికి ప్రభుత్వం...
గుజరాత్లో తొలి దశ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. డిసెంబర్ 1న 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు జోరుగా ప్రచారం ప్రారంభించాయి....
ఇటీవలి విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల కలయికకు పరిశీలకులు ఊహించిన స్థాయిలో ఎటువంటి ప్రాధాన్యత లభించలేదు. దీనికి కారణం…వారిద్దరి మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఏ ఏ...
‘‘ఒక్క అవకాశం’’ అని గత ఎన్నికల్లో ఒక స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ సాధించిన వైసీపీ వచ్చే ఎన్నికలకు మరో స్లోగన్ రూపొందించుకుంది. అదే “మళ్ళీ వైసీపీనే” ఇప్పుడు ఇదే మాట రాష్ట్ర వ్యాప్తంగా...
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 సంవత్సరం చివరి నాటికి 10 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్, రెండు నెలల లక్ష్యం, సెక్రటరీ స్థాయిలో వారానికోసారి సమీక్షా...
గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు తప్ప...