ఆంధ్రాలో అపూర్వ స్వాగతం తెలంగాణలో అవమానం
ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తింది. తెలంగాణలో అధికార పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పూర్తిగా బహిష్కరించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలు ఇటీవలి...