37.2 C
Hyderabad
May 6, 2024 19: 27 PM

Tag : Prime Minister Narendra Modi

Slider సంపాదకీయం

ఆంధ్రాలో అపూర్వ స్వాగతం తెలంగాణలో అవమానం

Satyam NEWS
ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తింది. తెలంగాణలో అధికార పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పూర్తిగా బహిష్కరించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలు ఇటీవలి...
Slider జాతీయం

గుజరాత్ లో విద్వేషం రెచ్చగొట్టేవారిని ఓడించండి

Satyam NEWS
గుజరాత్ పరువు తీస్తున్నవారికి గుణపాఠం నేర్పాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. తాను గుజరాత్ అభివృద్ధి కోసం అహర్నిశలూ పని చేశానని, గుజరాత్ అభివృద్ధి తనవల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల...
Slider ముఖ్యంశాలు

ప్రధాని మోడీ పర్యటన లో మా ర్పు….!

Satyam NEWS
సమాచార శాఖ మెసేజ్ తో అలెర్ట్…అనంతరం మంత్రి బొత్స మాటలతో తుస్సు…! ఈ నెల 11,12 తేదీలలో ప్రధాని మోడీ ఏపీ రాష్ట్రం జిల్లా విశాఖ కు వస్తున్న సంగతి తెలిసిందే. పీఎం మినిట్...
Slider హైదరాబాద్

మోడీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు శ్రీరామరక్ష

Satyam NEWS
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ బిజెపి బలపరిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అప్సిగూడ...
Slider ప్రత్యేకం

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి 32 మంది మృతి

Satyam NEWS
గుజరాత్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారు. మచ్చు నది పై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి మోర్బీ...
Slider జాతీయం

విమానాల తయారీ కంపెనీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

Satyam NEWS
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వడోదర చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. వడోదరలో సి-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు....
Slider జాతీయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో…

Satyam NEWS
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను నవంబర్ 1వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. మీడియా కథనాల ప్రకారం ఈ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించవచ్చు. డిసెంబర్ మొదటి వారంలో...
Slider ప్రత్యేకం

వచ్చే నెల లో ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన

Satyam NEWS
నవంబర్ నెలలో ప్రధానమంత్రి ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలకు  శంకుస్థాపన చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం వుందని, వీటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్వాసితుల పునరావాసం...
Slider జాతీయం

Gujarat Election: తాడో పేడో తేల్చేది గిరిజన ఓటర్లే

Satyam NEWS
15 శాతం ఓటు బ్యాంకు తో గిరిజన ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గిరిజనులకు రిజర్వ్ చేయబడిన 27 అసెంబ్లీ స్థానాలు కాకుండా, దాదాపు రెండు డజన్ల స్థానాల్లో వారి...
Slider జాతీయం

కాంగ్రెస్ కుటుంబంపై మోదీ మరో చావుదెబ్బ

Satyam NEWS
గాంధీ కుటుంబానికి సంబంధించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF)కి చెందిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు....