గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా విజయం సాధించవచ్చు. ఢిల్లీ ఎంసీడీ...
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఉత్తర ప్రదేశ్లో బిజెపి విజయఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202ను బిజెపి దాటింది. ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్ లో చివరి విడత పోలింగ్ ముగిసింది. ఈ నెల 10 వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. దానితో అందరి జాతకాలు తేలిపోతాయి. 2024 లో...