కన్నుమూసిన ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న...