నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి...
స్కందమాత అలంకారంలో నేడు భక్తులకు శ్రీశైల భ్రమరాంబదేవి దర్శనమిచ్చింది. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు...
దసరా మహోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉదయం భ్రమరాంబ దేవి అమ్మవారికి ప్రాతఃకాల పూజలు విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు జరిపించబడ్డాయి. అలాగే నవదుర్గ అలంకారంలో భాగంగా సాయంత్రం అమ్మవారి...
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం గణపతి పూజ అనంతరం అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన మల్లెల తీర్థం జలపాతాల్లో ఒక యువకుడు గల్లంతయ్యారు. హైదరాబాదులోని లింగంపల్లి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు నల్లమల్ల అటవీ ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలను తిలకించేందుకు...
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మంగళవారం లోకకల్యాణార్థం శ్రీ భ్రమరాంబ దేవికి ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం...
శ్రీశైలమహాక్షేత్రంలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది....
శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శదర్శనం పునప్రారంభించారు. ఉగాది మహోత్సవాలకు మల్లికార్జునభ్రమరాంబాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కనుక ఉగాది సందర్భంగా గత నెల(మార్చి నెల) 28 నుండి స్పర్శ దర్శనం, గర్భాలయం అభిషేకాలను ఆలయాధికారులు నిలిపివేశారు....
శ్రీశైల మహా క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో కర్నాటక నుంచి భక్తులు రాలేకపోయారు. సంవత్సరం కరోనా మహమ్మారి...
కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఏపీ ,కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి...