ఉగాది ఉత్సవాలకు శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల సందర్భంగా భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల క్షేమము లక్ష్యంగా ప్రతిష్ట బందోబస్తు చర్యలు...