27.2 C
Hyderabad
May 18, 2024 22: 02 PM

Tag : Telangana Assembly

Slider హైదరాబాద్

పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు

Satyam NEWS
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా అంబర్పేట్ కార్పొరేటర్ ఈ. విజయ్ కుమార్ గౌడ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మర్యాదపూర్వకంగా కలుసుకుని వారిని సన్మానించి జ్ఞాపికని అందచేశారు. ఈ కార్యక్రమంలో...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాల పెంపు

Satyam NEWS
తెలంగాణ లో పని చేస్తున్న ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల జీతభత్యాలను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన నేడు అసెంబ్లీలో ప్రకటించారు. శాస‌న‌స‌భ‌లో...
Slider నిజామాబాద్

ఇంటితో బాటు పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS
మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన పట్టణం కూడా స్వచ్ఛంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్- స్వచ్ఛ బాన్సువాడ లో భాగంగా...
Slider నిజామాబాద్

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశం లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ ప్రాథమిక ఆరోగ్య...
Slider నిజామాబాద్

బాన్సువాడ అభివృద్ధి పనులపై స్పీకర్ సమీక్ష

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ముందుగా నూతన పురపాలక భవనం స్థలం చుట్టూ నిర్మిస్తున్న...
Slider ముఖ్యంశాలు

రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Satyam NEWS
తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం – 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం – 2020 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల...
Slider సంపాదకీయం

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అంతా సిద్ధం

Satyam NEWS
ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) లో ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలు కూడా ఖరారయ్యాయి....
Slider ముఖ్యంశాలు

సెప్టెంబర్ 7నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Satyam NEWS
సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వరదలు సహా పలు అంశాలపై నేడు సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  ...
Slider నిజామాబాద్

దేశం మొత్తానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

Satyam NEWS
అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి అవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతి అని చెప్పారు. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బలపడుతుందని పేర్కొన్నారు....
Slider నిజామాబాద్

బాన్సువాడలో డబుల్ బెడ్ ఇళ్లను ప్రారంభించిన స్పీకర్

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో రూ. 1.51  కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్ ఇళ్ళను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, లబ్ధిదారులతో గృహ...