30.7 C
Hyderabad
May 5, 2024 06: 56 AM

Tag : Telangana Assembly

Slider నిజామాబాద్

దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాల పరిధిలోని లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. రుద్రూరు లోని...
Slider నిజామాబాద్

అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. రుద్రుర్ మండల సిద్ధపూర్  గ్రామంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఆయన...
Slider నిజామాబాద్

“మన బస్తీ- మన బడి” కార్యక్రమం పనుల్లో నాణ్యత తగ్గకుండా చూడండి

Satyam NEWS
“మన బస్తీ- మన బడి” కార్యక్రమం అమలుపై తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నేడు ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇంచార్జి DEO...
Slider నిజామాబాద్

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీం పెట్ తండాలో శ్రీ జగదాంబ దేవి, శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ మందిరంలో విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ...
Slider నిజామాబాద్

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన స్పీకర్

Satyam NEWS
తన పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ మండలం బోర్లం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హరితహారం అనేది రాష్ట్ర...
Slider నిజామాబాద్

మత్స్యకారుల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పలు పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగిన రూ. 5.47 కోట్ల విలువైన...
Slider నిజామాబాద్

అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS
తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

Satyam NEWS
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్  ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....
Slider నిజామాబాద్

వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ

Satyam NEWS
కరోనా పరిస్థితుల నేపధ్యంలో జరుగుతున్న లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్షించారు. లాక్ డౌన్ తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ...
Slider నిజామాబాద్

నిజాంసాగర్ ప్రాజెక్టు కు చేరిన కాళేశ్వరం జలాలు

Satyam NEWS
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరాయి. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి...