ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేది వరకు జరపాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఏసీ) నిర్ణయించిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్...
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ‘కరోనా వైరస్ ‘ భయం పట్టుకుంది. సమాజం అత్యంత కీలకంగా పరిగణించే చట్ట సభలో…. ప్రాధాన్యత ఉన్న ఎమ్మెల్యేలను ఈ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా ...
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ TUWJ (IJU) ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి జర్నలిస్టులు నేడు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలని వారు స్పీకర్ ను...
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి (తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం) పుష్కరిణిలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నూతన బోట్ ను రాష్ట్ర...
ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏ పనైనా సులభం అవుతుందని, దానిలో భాగంగానే బాన్సువాడ మున్సిపాలిటీలో ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి స్వచ్ఛ, ఆరోగ్య బాన్సువాడ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర...
రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలను నాటి విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి...
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో ఎవరు గెలుస్తారు? ఇది అంత తేలికగా సమాధానం చెప్పే ప్రశ్న కాదని అందరికి తెలుసు. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుందండీ అంటూ కొందరు చెప్పవచ్చు. కేసీఆర్...
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రభావం చూపే అవకాశం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయింది. భారీ వర్షం కారణంగా సభాస్థలి మొత్తం జలమయం కావడంతో బాటు హెలికాప్టర్ లో వెళ్లేందుకు ముఖ్యమంత్రి...
ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు , ఫలితాల తప్పులకు కారణమైన వారి పై ఇప్పటికీ చర్యలు తీసుకకోకపోవడాన్ని నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీని ముట్టడించింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ...