Tag : Telangana Assembly

Slider తెలంగాణ

బిఏసీ మీటింగ్: ఈ నెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు

Satyam NEWS
ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేది వరకు జరపాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఏసీ) నిర్ణయించిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్...
Slider ముఖ్యంశాలు

కరోనా ఎఫెక్ట్: అన్నా ఇది వీ వీ ఐ పిలకు ప్రత్యేకం

Satyam NEWS
శుక్రవారం  నుంచి  ప్రారంభమయ్యే తెలంగాణ  అసెంబ్లీ  సమావేశాలకు ‘కరోనా వైరస్ ‘ భయం  పట్టుకుంది. సమాజం అత్యంత  కీలకంగా  పరిగణించే చట్ట సభలో…. ప్రాధాన్యత ఉన్న  ఎమ్మెల్యేలను ఈ భయంకరమైన  వ్యాధి బారిన పడకుండా ...
Slider నిజామాబాద్

ప్లీజ్: స్పీకర్ పోచారం కు జర్నలిస్టుల వినతి పత్రం

Satyam NEWS
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ TUWJ (IJU) ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి జర్నలిస్టులు నేడు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి  కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలని వారు స్పీకర్ ను...
Slider నిజామాబాద్

తిమ్మాపూర్ తిరుపతి క్షేత్రంలో బోటింగ్ ప్రారంభించిన స్పీకర్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి (తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం) పుష్కరిణిలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నూతన బోట్ ను రాష్ట్ర...
Slider తెలంగాణ

పరిశుభ్రత, ఆరోగ్య వాడగా బాన్సువాడ మునిసిపాలిటీ

Satyam NEWS
ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏ పనైనా సులభం అవుతుందని, దానిలో భాగంగానే బాన్సువాడ మున్సిపాలిటీలో  ప్రజల భాగస్వామ్యంతో  పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు  పెద్ద ఎత్తున చేపట్టి స్వచ్ఛ, ఆరోగ్య  బాన్సువాడ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర...
Slider తెలంగాణ

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS
రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలను నాటి విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ పోచారం  శ్రీనివాసరెడ్డి...
Slider తెలంగాణ సంపాదకీయం

కారూ కమలమూ ఒక బ్యాలెట్ పేపరూ

Satyam NEWS
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో ఎవరు గెలుస్తారు? ఇది అంత తేలికగా సమాధానం చెప్పే ప్రశ్న కాదని అందరికి తెలుసు. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుందండీ అంటూ కొందరు చెప్పవచ్చు. కేసీఆర్...
Slider తెలంగాణ

హుజూర్ నగర్ లో కేసీఆర్ బహిరంగ సభ రద్దు

Satyam NEWS
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రభావం చూపే అవకాశం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయింది. భారీ వర్షం కారణంగా సభాస్థలి మొత్తం జలమయం కావడంతో బాటు హెలికాప్టర్ లో వెళ్లేందుకు ముఖ్యమంత్రి...
Slider తెలంగాణ

ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS
ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు , ఫలితాల తప్పులకు కారణమైన వారి పై ఇప్పటికీ చర్యలు తీసుకకోకపోవడాన్ని నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీని ముట్టడించింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ...