అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనండి
నిర్విరామంగా కురుస్తున్న వర్షాల ధాటికి మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్...