31.2 C
Hyderabad
May 18, 2024 16: 28 PM

Author : Murali Krishna

857 Posts - 0 Comments
Slider ముఖ్యంశాలు

శ్రీ సత్య సత్యమ్మ అమ్మ వారిని దర్శించుకున్న పువ్వాడ

Murali Krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టి‌ఆర్  జిల్లా నందిగామ నియోజకవర్గం అంబారుపేట లోని శ్రీ సత్య సత్యమ్మ అమ్మ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. ఈ...
Slider ఖమ్మం

అవగాహనకోసమే చైతన్య సదస్సులు  

Murali Krishna
న్యాయం, సమానత్వం పరిఢవిల్లాలంటే అది మన ఇంటి నుంచి ప్రారంభం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం  లకారం ట్యాంక్ బండ్...
Slider ఖమ్మం

అవసరం మేరకు కేటాయింపులు

Murali Krishna
సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లో కార్యాలయాల అవసరం మేరకు కేటాయింపులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...
Slider హైదరాబాద్

తెలంగాణలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి

Murali Krishna
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బీజేపీ నేత మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని మర్రి శశిధర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తమ కుటుంబం సంబంధాలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం...
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో క్రైస్త‌వ భ‌వ‌నం కోసం రెండు ఎక‌రాల స్థ‌లo

Murali Krishna
రాష్ట్రంలోని క్రైస్త‌వుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. హైదరాబాద్ నగరం లోని   ఉప్ప‌ల్‌లో క్రైస్త‌వ భ‌వ‌నం కోసం రెండు ఎక‌రాల స్థ‌లాన్ని సిద్ధం చేసిన‌ట్లు ఎస్సీ సంక్షేమ‌ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌క‌టించారు....
Slider ముఖ్యంశాలు

21న ఖమ్మం కు చంద్రబాబు

Murali Krishna
ఈ నెల 21 వ తేదీన మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ తెలిపారు....
Slider ప్రత్యేకం

రమ్మీ పాఠాన్ని తొలగిస్తాo

Murali Krishna
ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న రమ్మీ గేమ్‌ గురించిన పాఠాన్ని తొలగిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదంపై నిషేధం బిల్లును గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో ఆరో...
Slider ముఖ్యంశాలు

రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Murali Krishna
ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసినట్టు, అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు...
Slider ఖమ్మం

వంద శాతం గ్రౌండింగ్ కావాలి

Murali Krishna
దళితబంధు మిగులు యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో కలెక్టర్ దళితబంధు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ...
Slider ఖమ్మం

దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి

Murali Krishna
దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కనపెట్టి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో...