విధి నిర్వహణలో దారుణంగా హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం, జిల్లా రఘునాథపాలెం...
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటికే 1.34లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం, 2021 జనవరి లో రెండో విడతలో భర్తీ చేసిన దాదాపు 19,000మంది ఉద్యోగులకూ ప్రొబేషన్...
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి...
ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్ తెలిపారు....
ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నేరడ గ్రామానికి చెందిన బి. వెంకన్న, ఎం. భూలక్ష్మి, జి. శాంతి కుమారి లకు దళితబంధు పథకం ద్వారా మంజూరయిన వరికోత యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్...
దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని విధించింది. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం. జరిగింది. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో స్కూలు బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది. చిన్నారులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో వారందరికీ గాయాలయ్యాయి....
తిరుమల శ్రీవారికి గతనెల భారీగా హుండీ కానుకలు లభించాయి. నవంబరులో వచ్చిన మొత్తం రూ.131.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గత కొన్ని మాసాలుగా హుండీ కానుకలు ప్రతినెలా రూ.100 కోట్లు దాటుతున్నాయి. నవంబరులో...
విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో విద్యాధికారులు, తొలి మెట్టు నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు....