28.7 C
Hyderabad
April 26, 2024 09: 31 AM
Slider ప్రత్యేకం

రమ్మీ పాఠాన్ని తొలగిస్తాo

#tamilnadu

ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న రమ్మీ గేమ్‌ గురించిన పాఠాన్ని తొలగిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదంపై నిషేధం బిల్లును గవర్నర్‌ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో ఆరో తరగతి గణిత పాఠ్యాంశంలో రమ్మీ ఎలా ఆడతారు తదితర వివరాలతో ఉన్న పాఠాన్ని తొలగించాలని డిమాండ్లు వచ్చాయి.  ఆ పాఠాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా తొలగిస్తారని, దీన్ని ఈ ఏడాదే చేర్చారని విద్యాశాఖ వివరణ ఇచ్చింది.

Related posts

సమస్యల పరిష్కారం కు సత్వర చర్యలు

Satyam NEWS

గిరిపుత్రుల ఎన్నోఏళ్ల క‌ల‌: నాగావళి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు

Satyam NEWS

రఘురామ ఫిర్యాదును హక్కుల కమిటీకి పంపిన లోక్ సభ స్పీకర్

Satyam NEWS

Leave a Comment