ఆరో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న రమ్మీ గేమ్ గురించిన పాఠాన్ని తొలగిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆన్లైన్ జూదంపై నిషేధం బిల్లును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో ఆరో తరగతి గణిత పాఠ్యాంశంలో రమ్మీ ఎలా ఆడతారు తదితర వివరాలతో ఉన్న పాఠాన్ని తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఆ పాఠాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా తొలగిస్తారని, దీన్ని ఈ ఏడాదే చేర్చారని విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
previous post
next post