భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ బిజేపి లో చేరారు. ఇటీవల టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బిజేపి...
సిపిఐ జాతీయ సమితికి ఖమ్మం జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి బాగం హనుమంతరావు ఎన్నికయ్యారు. ఇటీవల విజయవాడ లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభలలో ఆయనను ఎన్నుకున్నారు. విద్యార్ధి దశ నుండి సిపిఐ అనుబంధ...
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ డిమాండ్ చేశారు . ఖమ్మం నగరంలోని స్థానిక మంచికంటి భవన్లో జరిగిన ఖమ్మం నగర ముఖ్య...
మోడీ 8 ఏళ్ల పాలనలో యువతకు ఒరిగిందేమీలేదని కావున యువతను సమీకరించి ఆందోళన పోరాటలు చేస్తామని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ హెచ్చరించారు, నవంబర్ మూడో తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం...
ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని ఓఎస్డీ టి.సాయి మనోహర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన గుండాల మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన దామరతోగులో...
భద్రగిరిగా పేరుగాంచిన భద్రాచలం లో వచ్చే నెల 12 నుంచి బాలల పండుగ సందర్భంగా రామయ్య సన్నిధిలో ‘బాలోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కె నాయుడు బుమ్మిసెట్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు...
ఆనందమనేది మన అంతరంగంలోనే ఉంది అంటూ ఉచిత అంతర్ముఖ యోగ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా భిక్షమయ్య గురూజీ హాజరై అంతర్ముఖ జ్ఞానాన్ని , యోగ రహస్యాన్ని గురించి చార్ట్ ద్వారా వివరించడంతో పాటు ఎల్.ఇ.డి....
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో తమిళ మీడియంలో వైద్య కోర్సులు పరిచయం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఇన్చార్జ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రకటించారు. పుదుచ్చేరి కంబన్ అరంగంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఆమె...
భారత రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు టికెట్ ను మరొకరికి బదిలీ చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో మనం రైలు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి...
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అధికారి చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు నిర్వహించి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ...