37.2 C
Hyderabad
May 2, 2024 11: 28 AM

Tag : Vemulawada municipality

Slider కరీంనగర్

ఏసీబీ వలలో వేములవాడ మున్సిపల్ కమిషనర్

Murali Krishna
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో  అధికారి చిక్కాడు.  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు నిర్వహించి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ...
Slider కరీంనగర్

కరోనా రోగులకు ఆహారం అందచేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
కరోనా రోగులకు తన సేవలను మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు కొనసాగిస్తున్నది. 17 వ రోజు కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది కరోనా వ్యాధి పీడితులకు, వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్లా జిల్లా...
Slider కరీంనగర్

కరోనా కాలంలో సేవలు అందిస్తున్న మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
కరోనా కష్ట సమయంలో పేదల కరోనా రోగులకు మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ తన సేవలను కొనసాగిస్తున్నది. కరోనా రోగులతో బాటు చెక్ పోస్టు వద్ద డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందిని నేడు మై...
Slider ముఖ్యంశాలు

వ్యాక్సిన్ చేస్తున్న మనకే వ్యాక్సిన్ లేకుండా పోతున్నది

Satyam NEWS
రాజన్న  సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, కరోనా పాజిటివ్ వస్తే ఇకపై హైదరాబాద్,...
Slider కరీంనగర్

11వ రోజు ఆహారం అందించిన మై వేములవాడ వాట్సప్ గ్రూప్

Satyam NEWS
కరోనా బాధితులకు సాయం చేయడంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నది. 11వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్...
Slider కరీంనగర్

కరోనా పీడితుల సేవలో మై వేములవాడ వాట్సాప్ గ్రూప్

Satyam NEWS
ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితుల బాగోగులు తెలుసుకుని మధ్యాహ్నం భోజనం పాకెట్లను అందించే కార్యక్రమాన్ని మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ కొనసాగిస్తున్నది. తొమ్మిదవ  రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ...
Slider కరీంనగర్

అంకితభావంతో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

Satyam NEWS
కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్న ఈ సమయం లో వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవీ రాజు అభినందించారు. నేడు...
Slider కరీంనగర్

వేములవాడలో కరోనా పరిస్థితులు ఆందోళనకరం

Satyam NEWS
కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ టి పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు ఆయన విలేకరుల...