అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అధికారి చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు నిర్వహించి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ...
కరోనా రోగులకు తన సేవలను మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు కొనసాగిస్తున్నది. 17 వ రోజు కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది కరోనా వ్యాధి పీడితులకు, వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్లా జిల్లా...
కరోనా కష్ట సమయంలో పేదల కరోనా రోగులకు మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ తన సేవలను కొనసాగిస్తున్నది. కరోనా రోగులతో బాటు చెక్ పోస్టు వద్ద డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందిని నేడు మై...
రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, కరోనా పాజిటివ్ వస్తే ఇకపై హైదరాబాద్,...
కరోనా బాధితులకు సాయం చేయడంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నది. 11వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్...
ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితుల బాగోగులు తెలుసుకుని మధ్యాహ్నం భోజనం పాకెట్లను అందించే కార్యక్రమాన్ని మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ కొనసాగిస్తున్నది. తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ...
కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్న ఈ సమయం లో వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవీ రాజు అభినందించారు. నేడు...
కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ టి పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు ఆయన విలేకరుల...