చీఫ్ సెక్రటరీ సిఎస్ సోమేశ్ కుమార్ కు బహిరంగ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్...
ఈ నెల 21న,ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ విజయవంతం కోసం ప్రచారం నిమిత్తం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెండు ప్రచార ప్రధాన రథాలను ఏర్పాటు...
43 గంటల పాటు గుహలో నరకయాతన.. 18 గంటల పాటు జిల్లా పోలీసు, ఇతర శాఖల అధికారుల రెస్క్యూ ఆపరేషన్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఏం జరుగుతుందో.. ప్రాణాలతోనే బయట పడతాడా.. ఇంకా ఏదైనా జరుగుతుందా...
విజయనగరం జిల్లా సమీపంలో దాకమర్రి గ్రామ పరిధిలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు రాష్ట్ర సీఎం జగన్ హాజరయ్యారు. కళాశాల ఎదురుగా ఉన్న...
పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదలు చేయాలని విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా...
షికారుకు వెళ్లి గుహలో చిక్కుకున్న యువకుడిని బయటకు తేవడానికి అధికారుల సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన చాడ రాజు కుందేళ్లు, ఏదులను పట్టడానికి...
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో దీపికా పదుకొనె,...
వనపర్తి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి ఆధారాలతో ఆడియో ద్వారా నిరూపిస్తానని అఖిల పక్షం ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ చెప్పారు. వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపాదనే ధ్యేయంగా పని చేస్తే ప్రజల...
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య తాజా ఘర్షణల నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా మద్దతు తెలిపింది. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పాట్...
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎన్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. రాజస్థాన్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బుధవారం...