ఇద్దరు ప్రముఖ వైసీపీ నేతల మధ్య కులాల పేరుతో కొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయవాడలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇలా కులాల పేరుతో కొట్టుకున్న వారిలో...
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకురాలు రసపుత్ర రజని దొంగనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. రసపుత్ర రజని ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె కడప జిల్లాకు...
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేయాలని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోజిల్లా కాంగ్రెస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి...
నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి...
భక్తుల సౌకర్యార్థం 3 కోట్ల 10 లక్షల తో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులన్నీ పూర్తి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించడం కోసం భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల...
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని దుందిబి వాగు నుండి ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దర్జాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్న...
ఈనెల 27 తేదీన పరీక్ష పే చర్చమీద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులతో ముచ్చటిస్తారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. విద్యార్థులు పరీక్ష సమయంలో అధైర్యపడి మార్కులు పోగొట్టుకోకుండా ధైర్యంగా...
ఒకప్పుడు రైతుల కోసం విద్యుత్ చార్జీల, సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి జైలుకు వెళ్ళారు. మరోసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవులను వదిలేసి రాష్ట్ర సాధనకై ఉద్యమ బాటలో నడిచారు. ఆయననే...
ఇక ప్రతి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆదివారం భూపాలపల్లిలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో పాల్గొని...
ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిందని చెప్పారు. మేడారం...