కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకి పేలి ఓ వేటగాడు మృత్యువాత పడ్డాడు. మాచారెడ్డి మండలం సర్దాపూర్ తండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు వేటగాళ్ళు సోమార్ పేట అటవీప్రాంతంలో...
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తొలుత విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు....
తెలంగాణ పథకాలు దేశమంతా విస్తరిస్తా మని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఖమ్మం లో జరిగిన బిఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం ,...
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటివారు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని, కంటి వెలుగు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్లోనూ ఈ...
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అశిలేశ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్కు అఖిలేశ్ యాదవ్ కృతజ్ఞతలు...
ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదని విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ రాష్ట్రం ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. అలా...
మధ్యతరగతి కష్టాలు నాకు తెలుసంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తాజాగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో ఈ మాటలు తరచూ ఆమె నుంచి వినపడుతూనే ఉంటాయి. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు....
వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2022లో భారతదేశ ఎగుమతులు 12.2 శాతం క్షీణించి 34.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఇది 39.27 బిలియన్...
నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు...