వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకురాలు రసపుత్ర రజని దొంగనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. రసపుత్ర రజని ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె కడప జిల్లాకు...
నకిలీనోట్లు పట్టుబడటం హుజూర్ నగర్ ప్రాంతంలో సంచలనం కలిగిస్తున్నది. ఈనెల 21న రాత్రి 7 గంటల సమయంలో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎఎస్సై సిహెచ్.లింగారెడ్డి పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాత బస్ స్టాండ్...