ఇద్దరు ప్రముఖ వైసీపీ నేతల మధ్య కులాల పేరుతో కొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయవాడలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇలా కులాల పేరుతో కొట్టుకున్న వారిలో...
బీహార్లో జరుగుతున్న కుల, ఆర్థిక గణనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సైన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కుల గణనను నిషేధించాలని పిటిషన్లో కోర్టును డిమాండ్...