వైసీపీ ముఠాలు సాధుసన్యాసుల మఠాలను కూడా వదలడం లేదు. అనంతపురం జిల్లా హోస్పేట లోని శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీ...
మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు...
అనంతపురంలో విషాదం నెలకొంది. SV మ్యాక్స్ థియేటర్లో RRR సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని చనిపోయాడు. సినిమా చూస్తూ.. అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తూ అతడు కుప్పకూలినట్లు స్నేహితులు చెప్పారు. చికిత్స నిమిత్తం...
అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని హోసింగ్ బోర్డ్ సర్కిల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో జరుగుతున్న...
రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ నందు గ్రామీణ పంచాయతీ నీటి...
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ పట్టణ కమిటీ సభ్యులు చంగల మహేష్, చంగల మహేశ్వరి దంపతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. ఇంట్లో మందు బాటిల్తో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని దంపతులు తలుపులు వేసుకున్నారు....
అధికార మదంతో మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసు అధికారులను దూషిస్తే ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం ఏమిటని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అదే వేరే రాష్ట్రం లో ...
హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని బాలకృష్ణ స్పష్టం చేశారు. హిందూపురాన్ని జిల్లా...
హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. దీంతో హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని...
రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం జగన్ చెప్పాలి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అప్పులుగా తీసుకున్న డబ్బులో రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...