37.2 C
Hyderabad
May 1, 2024 14: 22 PM
Slider అనంతపురం

పురుగుల మందు డబ్బాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

#uravakonda

అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ పట్టణ కమిటీ సభ్యులు చంగల మహేష్, చంగల మహేశ్వరి దంపతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. ఇంట్లో మందు బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని దంపతులు తలుపులు వేసుకున్నారు. ఇంటి స్థలాన్ని ఆక్రమించి ప్రయత్నం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

బంగాళాఖాతంలో అల్పపీడనం

Murali Krishna

గుడ్ హెల్త్: తక్కువ ధరలో నిమ్స్ హెల్త్ ప్యాకేజీలు

Satyam NEWS

చిత్తూరు ఎస్‌పీ రిషాంత్‌ రెడ్డి చుట్టూ ముసురుకున్న వివాదం

Bhavani

Leave a Comment