అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ పట్టణ కమిటీ సభ్యులు చంగల మహేష్, చంగల మహేశ్వరి దంపతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. ఇంట్లో మందు బాటిల్తో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని దంపతులు తలుపులు వేసుకున్నారు. ఇంటి స్థలాన్ని ఆక్రమించి ప్రయత్నం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
next post