అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఓబులేసు కొండకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అగ్నికి కొండ పైనున్న చెట్టుచేమ ఆహుతి అయింది. అగ్నికీలలు చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అక్కడ...
ప్రముఖ బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే జాకీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి తన కార్యకలాపాలను ఉప సంహరించుకున్నది. తాము కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ జాకీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. అప్పటిలో...
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు నిలుపుదల చేశారు. వైద్యం కొరకు ఇతర రాష్ట్రాల నుండి హాస్పిటల్ కు వచ్చే రోగులకు...
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ అంటూ మళ్ళీ ప్రజలను దగా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త పధకానికి శ్రీకారం చుట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విమర్శించారు....
రాష్ట్రంలో వైసీపీ అ రాచకపాలనకు అంతిమ ఘడియలు దాపురించాయని మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకేపార్థసారథి పేర్కొన్నారు. అనంతపురం మండలంలోని బసినే పల్లి, ప్యాధిండిగ్రామాలలో ప్రజా సమస్యల చర్చావేదిక...
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో డంపింగ్ యార్డు...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని...
చరిత్రలో చాలా మంది పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలు వికటించి ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని సియం జగన్ మరచిపోవద్దని భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అధికార...
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఒకడు తన సొంత బిడ్డను చంపుకున్నాడు. దారుణమైన ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లికార్జున అనే వ్యక్తి తన...
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటోంది అని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్...