37.2 C
Hyderabad
May 2, 2024 11: 23 AM
Slider అనంతపురం

పరిటాల సునీత, శ్రీరామ్ లపై కేసు

case against paritala sunita and shriram

మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారంటూ రాప్తాడు ఏఎస్‌ఐ దస్తగిరి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రాఘవరెడ్డి పరిటాల సునీత, శ్రీరామ్‌తో పాటు 39 మంది టీడీపీ నేతలపై 143, 341, 188ఆర్/డబ్ల్యూ ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

NH-44 జాతీయ రహదారిలో బెంగళూరు వైపు వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో పాటు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ ఏఎస్‌ఐ దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related posts

జీతాలు రాక జీవితాలు దుర్భరం

Bhavani

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి

Satyam NEWS

నడుస్తూ చెత్త ఏరుదాం

Bhavani

Leave a Comment