కడప జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు సోమ వారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2 లక్షలా...
కడప నగరానికి సుదూరంలో ఉన్న జగనన్న లేఅవుట్ లల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండానే మూడు రోజుల మెగా గ్రౌండింగ్ మేళా తో ప్రజలను/లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి యన్....
నకిలీ అరటి మొక్కలతో రైతు మరోసారి దగా పడ్డాడు.ఇదేమి న్యాయమని ప్రశిస్తే దిక్కున చోటు చెప్పు కోమని మొక్కలు విక్రయించిన నర్సరీ యజమాని సమాధానం చెప్పడంతో రైతు ఆవేదన చెందుతున్నారు. కడప జిల్లా ఉడుమవారి...
కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు డిమాండ్లను...
బ్రిటిష్ హయాంలో దక్షిణ మధ్య రైల్వే లో ఓ వెలుగు వెలిగిన నందలూరు రైల్వే స్టేషన్ నేడు నిరాదరణ గురై అన్నీ మౌలిక వసతులు ఉన్నా విభాగాలు తరలి పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎంపీ...
కడప జిల్లా రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం సిఐటియు ఎఐటియుసి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అఖిలభారత కమిటీలు పిలుపులో భాగంగా...
పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా పోరాటం చేశారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల...
కడపజిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో దోపిడీకి తెరలేపారన్నారు. ఎన్నికల్లో 20...
కడప జిల్లా నందలూరు మండలం కేంద్రంలో ఇసుక టిప్పర్ అతివేగం మూలంగా గురువారం రాత్రి అనర్ధం సంభవించింది. మండలంలోని ఆడపూరు లో ఇసుక క్వారీ ఇటీవల ఏర్పాటు చేశారు. నిత్యం వందలాది వాహనాలు ఇసుక...
కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో గురువారం మునిసిపల్ అధికారులకు వినతిపత్రాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాజంపేట మునిసిపాలిటీ ఇన్ఛార్జ్ కి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. గడచిన 15 నెలలుగా ప్రజలు కరోనా...