31.2 C
Hyderabad
May 18, 2024 15: 56 PM

Category : కడప

Slider కడప

వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ

Satyam NEWS
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ నాలుగవ రోజు కొనసాగుతున్నది. ఇప్పటికే హత్య కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐ స్వాధీనం చేసుకున్నది. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం పలుమార్లు సిట్ అధికారులతో...
Slider కడప

జర్నలిస్ట్ కు ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి వితరణ

Satyam NEWS
నిత్యం మీడియా వారిని వారి పబ్లిసిటీ కోసం వాడు కొనే ప్రజాప్రతినిధులు,అధికారులు వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్పందించడం అరుదు. మరి కొందరు జర్నలిస్టుల ను పప్పన్నంలో కరివేపాకులా వాడుకునేవారే కానీ ఆదుకునే వారు అరుదు....
Slider కడప

Trespassing: కోర్టు ఆర్డర్ ఉన్నా యథేచ్ఛగా ఆక్రమణ

Satyam NEWS
లాక్ డౌన్ సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు, ఖాళీగా ఉన్న జాగాలు కనిపిస్తే ఆక్రమిస్తున్నారు అని కడప జిల్లా నందలూరులో జరుగుతున్న ఈ తంతు చెబుతున్నది....
Slider కడప

విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని కరోనా విజృంభిస్తోందని రాజంపేట ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి సూచించారు. కరోనా బారినపడి ఒకే వారంలో ముగ్గురు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ కడప...
Slider కడప

కంటతడి పెట్టించే కరోనా మృతుడు ఎన్టీవీ మధు ఆడియో

Satyam NEWS
తనకు కరోనా సోకిందని కడప పాతిమా కాలేజీ లో వైద్య సిబ్బంది స్పందించ లేదని తనకు ఆయాసం వస్తోందని,తన ప్రాణాలకు హాని జరిగితే పాతిమా కాలేజీ సిబ్బంది దే బాధ్యత అని ఆడియో విడుదల...
Slider కడప

కరోనా సోకి కడప ఎన్ టివి రిపోర్టర్ మృతి

Satyam NEWS
కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును పొట్టనపెట్టుకుంది. కడప జిల్లా ఎన్ టి వి రిపోర్టర్ గా పని చేస్తున్న మధుసూదన్ రెడ్డి కరోనా చికిత్స పొందుతూ మరణించారు. కడప నగరంలో ఉండే మధుసూదన్...
Slider కడప

బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

Satyam NEWS
చెన్నై లో నివాసం ఉంటున్న వైయస్ భారతి బంధువు సుధాకర్ రెడ్డి కి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేర్చేందుకు డబ్బులు తరలిస్తున్నారు అన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలని కడప జిల్లా రాజంపేట...
Slider కడప

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బర్త్ రఫ్ చేయాలి

Satyam NEWS
అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయం అని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరపాలని కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జీ...
Slider కడప

అధికార వైసీపీ దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం

Satyam NEWS
పశ్చిమ బెంగాల్ తరహా దాడులు సహించమని, అలా చేసిన వారు తగిన మూల్యం చెల్లిస్తారని కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు హెచ్చరించారు. విజయనగరం పట్టణంలోని...
Slider కడప

అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆదుకున్న ఎన్టీఆర్ యువత

Satyam NEWS
శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పేదరికంతో వైద్యం చేయించుకోలేకపోతున్న ఒక చిన్నారిని ఎన్టీఆర్ యువత ఆదుకున్నది. తిరువతి కి చెందిన మధుబాబు, మహిత దంపతులకు ఏడాది పాప ఉంది. ఆ అమ్మాయి శ్వాస...