కడప జిల్లా గోపవరం మండలం ఈనాడు విలేకరి షరీఫ్ గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు నిన్న రాత్రి బద్వేలులో ఉన్న ఆసుపత్రులు...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత నెలకొన్నది. పులివెందుల కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక కరోనా రోగి మరణించాడు. దాంతో ఆ...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో తాత్కాలిక విరామం ఏర్పడింది. కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల...
బలం ఉన్నవాడిదే రాజ్యం అనే సూత్రం ఆంధ్రప్రదేశ్ లో బాగా నడుస్తున్నట్లుగా ఉంది. తన స్థలాన్ని ఒక వీధి రౌడీ ఆక్రమిస్తున్నాడని, తనకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు చెప్పినా ఖాతరు చేయడం లేదని ఒక...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 12 వ రోజు సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నది. నిన్న ఏడు గంటల పాటు సిబిఐ...
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రంగా...
కరోనా కేసులు రోజు రోజుకు ఉదృతంగా పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్...
రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులను కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేన కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి మల్లిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం దళితుల పై వైసీపీ చేస్తున్న...
కడప జిల్లా కడప జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవికి మల్లెల శ్రీ వాణి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తెలుగుదేశం లో ఉన్నపుడు చురుగ్గా అన్నీ కార్యక్రమాల్లో...
రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న వారం రోజుల కార్యాచరణలో భాగంగా రెండవ రోజు కడప అసెంబ్లీ తెదేపా ఇంచార్జ్ వి.ఎస్.అమీర్ బాబు తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ...