25.7 C
Hyderabad
May 19, 2024 06: 39 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider కృష్ణ

అమూల్ సేల్ పాయింట్లకు స్థలం కేటాయింపు ఆపాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాలు సేకరించేందుకు అమూల్ సంస్థకు ఎన్.టి.ఆర్. జిల్లాలో కీలకమైన ప్రదేశాలలో సేల్ పాయింట్ల కోసం ప్రభుత్వ, మునిసిపల్ స్థలాలను ఇవ్వటం ఎంతమాత్రం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ...
Slider గుంటూరు

జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమం విజయవంతం

Satyam NEWS
ఏప్రిల్ 7 వ తేదీన, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “జగనన్నే మా భవిష్యత్తు” పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది. ఇందులో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి,...
Slider పశ్చిమగోదావరి

మిత్రులతో గొడవలు: యువకుడు ఆత్మహత్య

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి పొన్నపల్లి రామకృష్ణ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరసాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అవివాహితుడు. డ్రైవర్ గా...
Slider విజయనగరం

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

Satyam NEWS
విజయనగరం జిల్లా భోగాపురంలో ఏ.రావివలసలో వచ్చే నెల మే 3న నూతనంగా నిర్మించనున్న విమానశ్రయ నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసేందుకు సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా...
Slider కడప

శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక రోజు జిల్లా పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం క‌డ‌ప ఎయిర్‌పోర్టు నుంచి ఒంటిమిట్ట టీటీడీ...
Slider గుంటూరు

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ ఉద్యమ గోడ పత్రిక ఆవిష్కరణ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన ‘మాకు ఊపిరి ఆడటం లేదు’ అంటూ ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ ఉద్యమ  గోడ పత్రికను మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు...
Slider చిత్తూరు

నగరిలో ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నాం

Satyam NEWS
తమ ప్రభుత్వం పేదలకు ఇళ్లుకాదు ఏకంగా ఊళ్లే నిర్మించి ఇస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం నగరి మున్సిపల్‌ పరిధిలోని వారికి నాగరాజకుప్పం మార్గంలో నిర్మించి...
Slider పశ్చిమగోదావరి

రాజకీయ పార్టీల ఘర్షణకు దారితీసిన భూ వివాదం

Satyam NEWS
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భూ లావాదేవీలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో సమస్య పెద్దదై హత్యయత్నం వరకూ వెళ్లింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కె కన్నాపురం లో ఈ సంఘటన జరిగింది....
Slider అనంతపురం

జగనన్న వసతి దీవెన` న‌గ‌దు విడుద‌ల‌…!

Satyam NEWS
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు `జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన` న‌గ‌దు విడుద‌ల చేసారు..ముందుగా విద్యార్థులు, వారి తల్లులతో ముచ్చటించి ఫోటో దిగారు. ఈ సందర్భంగా అనంత‌పురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్ప‌ల వేదిక‌గా ఏర్పాటు...
Slider విజయనగరం

ఆది శంకరుడే అందరి గురువు: డా.అంతర్ముఖానంద

Satyam NEWS
ప్రపంచం అద్వైతాన్ని స్థాపించిన ఆది శంకరుల జయంతి ని నిర్వహించుకుందని….శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి డా.అంతర్ముఖానంద..(శ్రీగురూజీ) అన్నారు. 32 ఏళ్ల ప్రాయంలో ఇంటిని వదిలి… యావత్ సమాజాన్ని ఆధ్యాత్మికతలోకి తీసుకువచ్చేందుకు దేశాటన చేసారన్నారు.జగద్గురువు...