శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రాహ్మణ సత్రంలో వసంత పంచమి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రం లోని శ్రీ లక్ష్మీ నృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో ‘శ్రీ పంచమి,(వసంత పంచమి)’పర్వదిన సందర్భంగా ‘గాయత్రి మహా యజ్ఞం నిర్వహించారు....