29.2 C
Hyderabad
May 18, 2024 12: 01 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

త్యాగాలు చేసిన విద్యార్ధుల శవాలపై పాలన

Satyam NEWS
తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాల మీద కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నాడని బిజెపి నాయకురాలు విజయశాంతి అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన విజయశాంతి నేడు హైదరాబాద్...
Slider ముఖ్యంశాలు

ఆడ‌బిడ్డ‌ల‌కు అభ‌య‌హ‌స్తం…దిశ యాప్…!

Satyam NEWS
ఇంటి నుంచీ బ‌య‌ట‌కు అడుగుపెట్టిన ఆడపిల్ల క్షేమంగా తిరిగొచ్చేవ‌ర‌కు ఆ బిడ్డ క‌న్న‌వారికి నిద్ర‌ప‌ట్ట‌దు. ఎలిమెంట‌రీ చిన్నారి అయినా హైస్కూల్ బాలిక అయినా,కాలేజీ అమ్మాయి అయినా, ఉద్యోగ‌స్థురాలైనా… బిక్కుబిక్కుమంటూ భయంతో ఎవ్వరైనా తోడు ఉండాల్సి...
Slider ముఖ్యంశాలు

కమలదళాన్ని కోరరాని కోరిక కోరిన కుందూరు జానారెడ్డి

Satyam NEWS
వృద్ధాప్యంలో అందివచ్చిన అవకాశాన్ని గట్టిగా వినియోగించుకోవాలని సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి భావిస్తున్నారు. నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మరణించడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరగాల్సిన ఉప ఎన్నికను ఇందుకు ఆయన...
Slider ముఖ్యంశాలు

రైతులను రోడ్డెక్కించిన ఘనత మోడీకే దక్కింది

Satyam NEWS
దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టిన ఘనత ప్రధాని మోదికి మాత్రమే దక్కిందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియాల్ బైపాస్ జాతీయ రహదారిపై...
Slider ముఖ్యంశాలు

వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుంది

Satyam NEWS
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం కలుగుతుందని రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు సాగు చట్టాలను టీఆర్ఎస్...
Slider ముఖ్యంశాలు

వరంగల్ జిల్లాలో మైనర్ బాలికపై పైశాచిక అత్యాచారం

Satyam NEWS
వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గత కొన్ని రోజులుగా విడవకుండా అత్యాచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాలిక మరణించింది…. ఎంత దారుణం? వరంగల్ రూరల్ జిల్లా...
Slider ముఖ్యంశాలు

Back to pavilion: మళ్లీ బీజేపీలో చేరిన విజయశాంతి

Satyam NEWS
విజయశాంతి మళ్లీ బిజెపిలో చేరారు. నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విజయశాంతి నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ...
Slider ముఖ్యంశాలు

మార్పు కోసం కొల్లాపూర్ ప్రజల తిరుగుబాటు చేసి నేటికి రెండేళ్లు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రజలు మార్పు కోరుకున్నారు. వారు కోరుకున్నది సాధించుకున్నారు…. కానీ ఏం జరిగింది? 2018 డిసెంబర్ 7న తొలి సారి జరిగిన ‘కొల్లాపూర్ విమోచన ఉద్యమం’ పై సత్యం న్యూస్...
Slider ముఖ్యంశాలు

నరసరావుపేటలో వైభవంగా కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS
సుప్రసిధ్ధ అవధాన కవులైన కొప్పరపు సోదర కవుల విగ్రహ ప్రతిష్ఠ గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్ హాల్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో సాహిత్య, సాంస్కృతిక ప్రియులు...
Slider ముఖ్యంశాలు

పోలీస్ అన్న ప‌దానికే అర్దం మార్చిన లేడీ ఎస్పీ

Satyam NEWS
నేనేరా పోలీస్, ఖాకీతో పెట్టుకోకు, పోలీసు లాఠీ, థ‌ర్డ్ డిగ్రీ,నేర‌స్థుల‌కు సింహ‌స్వ‌ప్నం…బుహుశా ఈ ప‌దాలు ఆ పోలీస్ సూప‌రెంటెండెంట్ కు వర్తించ‌వేమో. నోటీతో ప‌లికే మాట‌ల‌క‌న్న…చేతుల‌తో చేసే సాయం మిన్న అన్న ప‌దాలకే ఆ...