27.7 C
Hyderabad
May 4, 2024 07: 40 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

డబ్బుల రాజకీయానికి కాదు ప్రజాసేవకులకు ఓటేయండి

Satyam NEWS
హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పని చేస్తామని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. సనత్ నగర్ టిడిపి అభ్యర్ధి కానూరి జయశ్రీ...
Slider ముఖ్యంశాలు

అమరావతి భూముల కుంభకోణం విచారణపై స్టే కొనసాగింపు

Satyam NEWS
అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె కె మహేశ్వరి మాజీ అడ్వకేట్...
Slider ముఖ్యంశాలు

బ్లాక్ మెయిలర్ ను మర్డర్ చేసి …..మర్మాంగం కోసి…

Satyam NEWS
కడప జిల్లా రామపురం బిసి కాలనీలో ఒక శవం కనిపించింది. ఆ శవం ఛిద్రం అయిన స్థితిలో ఉంది. ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశారు. ఇది జరిగి మూడు రోజులైంది. కేసు దర్యాప్తు ఎలా...
Slider ముఖ్యంశాలు

అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్న రాజ్యసభ సభ్యుడు

Satyam NEWS
మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఖరి ఆ పార్టీ ముఖ్య నాయకులకు మింగుడు పడటం లేదు. పలు వివాదాస్పద అంశాలను రెచ్చగొడుతున్న...
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం

Satyam NEWS
పాతబస్తీలోని రోహ్యాంగాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. రోహ్యాంగాలు ఓటు వేయకుండా చూసే ఎన్నికలు రావాలని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం...
Slider ముఖ్యంశాలు

వరంగల్‌లో యువకుడి దారుణ హత్య

Satyam NEWS
పెళ్లి సందడిలో జరిగిన చిన్న గొడవ ఒక యువకుడిని హత్య చేసే వరకూ వెళ్లింది. వరంగల్‌ నగరంలోని మండి బజార్‌లో ఈ దారుణం జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో...
Slider ముఖ్యంశాలు

బంజారాహిల్స్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి గెలుపు కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ  ప్రచారం నిర్వహించారు. ప్రేమ్ నగర్ లో  ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,...
Slider ముఖ్యంశాలు

MIM warning: రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఖతం

Satyam NEWS
మజ్లీస్ పార్టీ తలచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని యాకత్ పురం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. మజ్లిస్ పార్టీ చాలా మందిని చూసింది. కేటీఆర్ ఇటీవలే వచ్చారు. చిలక పలుకులు...
Slider ముఖ్యంశాలు

సినీ పరిశ్రమను ఆదుకోవడానికి సకల చర్యలు

Satyam NEWS
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని  చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి...
Slider ముఖ్యంశాలు

మిస్సింగ్ కేసులపై దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు

Satyam NEWS
మిస్సింగ్ కేసులను చేధించడం లక్ష్యంగా నల్లగొండ జిల్లాలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, మిస్సింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తుల బంధువులు,...