రెండు ప్రసిద్ధమైన జంటలు వందేళ్ల క్రితం వరకూ తెలుగువారిని పద్య ప్రవాహ ఝరిలో మునకలు వేయించాయి. సమ్మోహన సరస్వతీ స్వరూపంతో ఈ రెండు జంటలు ఎన్ని వేలమంది పద్యకవులను ప్రభావితం చేశాయో చెప్పలేం. ఈ...
సుప్రసిధ్ధ అవధాన కవులైన కొప్పరపు సోదర కవుల విగ్రహ ప్రతిష్ఠ గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్ హాల్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో సాహిత్య, సాంస్కృతిక ప్రియులు...
తెలుగు భాషకే చెందిన విశిష్ట సాహిత్య ప్రక్రియ “అవధానం”. ఈ విద్యకు, ఈ కళకు ఆద్యులై, అవధాన కవులకు ఆరాధ్యులైన తొలి తరం కవులలో ప్రథమశ్రేణీయులు కొప్పరపు కవులు. ఆధునిక యుగంలో జంటగా కవిత్వం...
త్వరలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొప్పరపు కవుల విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొప్పరపు కవుల మొట్టమొదటి అవధానం, అవధాన యాత్ర సుమారు...