28.2 C
Hyderabad
May 19, 2024 13: 04 PM

Category : Slider

Slider హైదరాబాద్

సిబిఐటి విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Satyam NEWS
సిబిఐటి – స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,  రెండవ సెమిస్టర్ ఎమ్ బిఎ  విద్యార్థుల శామీర్‌పేటలోని కోల్డ్‌రష్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పారిశ్రామిక సందర్శన చేసారు.  ఈ పారిశ్రామిక సందర్శన లక్ష్యం విద్యార్థులు చల్లని...
Slider ముఖ్యంశాలు

హామీ నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు

Satyam NEWS
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు సమర శంఖం పూరించారు. ఇప్పటికే ఉద్యమబాటలో ఉన్న ఏపి ఉద్యోగ సంఘాల జెఏసీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం...
Slider విజయనగరం

ట్రాఫిక్ పోలీసుల అలెర్ట్.. తప్పిన పెను ప్రమాదం..!

Satyam NEWS
విజయనగరం జిల్లా కేంద్రం లో ఈ సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి… ఆకాశం మేఘావృతమై వర్షం పడటం ఒక ఎత్తు అయితే… రాత్రి ఏడు న్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడం…క్షణాల్లో ఆర్పడంతో పెను...
Slider రంగారెడ్డి

ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్ధులు

Satyam NEWS
ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఎన్నికల ప్రక్రియలో విద్యార్ధి దశలో ఉన్న యువకులు ఎక్కువగా పాలుపంచుకోవడానికి సి బి ఐ టి కాలేజీలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. సి బి ఐ టి కళాశాల లో...
Slider మహబూబ్ నగర్

అసమ్మతికి ఆజ్యం: వనపర్తిలో జూపల్లి సమాలోచనలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిణామాలపై శుక్రవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిలో మేఘరెడ్డి వర్గీయులతో సమాలోచనలు జరిపారు. శుక్రవారం ఆయన వనపర్తి  పట్టణంలోని తిరుమల హిల్స్ లోగల  మేఘరెడ్డి నివాసంలో...
Slider ముఖ్యంశాలు

కెసిఆర్ కు చాడ లేఖ

Bhavani
సెర్ప్‌లో పల్లె ప్రగతి సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల క్లస్టర్‌లో పనిచేసిన కార్యకర్తలను విధుల్లోకి తీసుకొవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు....
Slider కృష్ణ

వందల కోట్ల మనీలాండరింగ్ తో దేశ భద్రతకు ముప్పు

Satyam NEWS
క్యాసినోల వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరుగుతున్నదని, దీనివల్ల దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఇలాంటి క్యాసినో వ్యవహారాలు నిర్వహిస్తున్నవారిని, నిర్వాహకులకు అండగా ఉన్న...
Slider ప్రత్యేకం

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Satyam NEWS
వచ్చే ఏడాది మార్చి వరకు  కేవలం ఐదు వేల కోట్ల రూపాయల  రుణంతోనే అప్పుల జగన్నాథం  బండిని నడిపించగలడా?,   కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 30,2,75 కోట్ల...
Slider మహబూబ్ నగర్

చదువులో విజయకేతనం ఎగరవేయాలి

Satyam NEWS
సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు శ్రద్ధతో మంచిర్యాంకులతో విజయకేతనం ఎగురవేయాలని ఎల్లేని సుధాకర్ రావు పిలుపునిచ్చారు.  సమృద్ధి భారతి రాష్ట్రీయ ట్రస్ట్ కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్  బిజెపి కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత...
Slider మహబూబ్ నగర్

ధాన్యం కొనుగోలు పై అలసత్వం వద్దు

Satyam NEWS
రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో అలసత్వం చేయవద్దని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట లో శుక్రవారం రైతులు కొనుగోలు సెంటర్ల నిర్వహణను...