37.2 C
Hyderabad
May 6, 2024 20: 25 PM

Category : Slider

Slider వరంగల్

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి చేయూతనందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS
మనుషులకు అనారోగ్య సమస్యలు సహజమని, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి వ్యాధినైనా మనోధైర్యంతో జయించాలని  ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కొండపర్తి సదాశివచారి వృత్తిరీత్యా టైలరింగ్...
Slider విశాఖపట్నం

సీఎం జగన్ పర్యటన.. విశాఖ రేంజ్ డీఐజీ పరిశీలన…!

Satyam NEWS
సీఎం జగన్.. ఈ నెల 3 భోగాపురం ఏర్ పోర్ట్ కు శంకుస్థాపన చేయనున్న సంగతి విదితమే.ఈ క్రమంలో పోలీస్ బందోబస్తు నిమిత్తం… విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ… భోగాపురం..సీఎం జగన్ ఉండే ప్రదేశాలను…...
Slider మహబూబ్ నగర్

ఘనంగా రెండవ రోజు మేడే వారోత్సవాలు

Satyam NEWS
సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో రెండవ రోజు మేడే వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వర్షం వచ్చిన పట్టుదలతో రెండవ రోజు మేడే వారోత్సవాలు పాట –  మాట కార్యక్రమంలో పాటల పోటీ, ఉపన్యాస...
Slider నల్గొండ

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి

Satyam NEWS
మున్సిపల్ కార్మికులకు వేతనం వెయ్యి రూపాయలు పెంపు కంటితుడుపు చర్య అని,ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా నెలకి 21,000 రూపాయలు ఇవ్వాలని,మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర...
Slider రంగారెడ్డి

గ్రామీణ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడమే ఉప్పల ట్రస్ట్ లక్ష్యం

Satyam NEWS
గ్రామాల్లో నివసించే ప్రజలను ఆరోగ్యంగా ఉంచడమే తమ లక్ష్యమని ఉప్పలచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో కామినేని హాస్పిటల్ సహకారంతో ఉప్పల...
Slider తూర్పుగోదావరి

మత్స్యకారుల భూములు ఆక్రమించిన వైసీపీ ఎమ్మెల్యే

Bhavani
అధికార వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ ఆక్రమణపై మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాకినాడ కుంబాబిషేకం వద్ద మత్స్యకారుల...
Slider ముఖ్యంశాలు

ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభ ఏర్పాట్లు పై చర్చించిన పువ్వాడ, ఎన్టీఆర్

Bhavani
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి....
Slider ఖమ్మం

చివరి గింజ కూడా కొంటాం

Bhavani
రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటి...
Slider ఖమ్మం

వేసవి క్రీడా శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

Bhavani
జిల్లా యువజన, క్రీడా శాఖల ఆధ్వర్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఇట్టి క్రీడా శిబిరాల్లో అథ్లెటిక్స్...
Slider విశాఖపట్నం

భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మరో కొత్త డ్రామా…! 

Satyam NEWS
జగన్ ప్రభుత్వ హాయాంలో ఏ ఒక్క టి క్షేత్ర స్థ అమలవుతుందన్న నమ్మకం లేదని విజయనగరం జనసేన పార్టీ నేత ,ప్రముఖ వ్యాపారవేత్త గురాన అయ్యలు అన్నారు. ఈ మేరకు విజయనగరం లో అంబటి...