ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు సమర శంఖం పూరించారు. ఇప్పటికే ఉద్యమబాటలో ఉన్న ఏపి ఉద్యోగ సంఘాల జెఏసీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం...
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ నాయకులు కోరారు. గురువారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర జెసిపిలు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని...