25.7 C
Hyderabad
May 19, 2024 03: 56 AM

Category : తెలంగాణ

Slider హైదరాబాద్

బ్రోకర్ల చేతిలో అంబర్ పేట్ మండల్ కార్యాలయం 

Satyam NEWS
అంబర్పేట్ మండల రెవెన్యూ కార్యాలయం మరి దారుణంగా తయారైంది. అవసరం ఉన్న సర్టిఫికేట్ “ఈ సేవ” ద్వారా అప్లై చేసుకున్న వాటిని మండల కార్యాలయం సిబ్బంది  పక్కన పడేస్తున్నారు. మా సర్టిఫికెట్ ఏమైందని అడుగుతే...
Slider మహబూబ్ నగర్

మాజీ మంత్రి జూపల్లి పార్టీ మార్పునకు రంగం సిద్ధం

Satyam NEWS
మాజీ మంత్రి తోపాటు మరి కొంత మంది ఉద్యమ నేతలు కూడా గుడ్ బై ఉమ్మడి పాలమూరు జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనాలు మొదలైనట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ నేతలు పార్టీ విడుతున్నరనే విషయం...
Slider నల్గొండ

నగదు బదిలీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

Satyam NEWS
ప్రభుత్వం గొర్రెలకు బదులుగా, నగదు బదిలీ స్కీంను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెం లింగయ్య, వీరబోయిన రవి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తిరుమలగిరి మండల...
Slider హైదరాబాద్

కృష్ణంరాజు సతీమణికి బాలయ్యబాబు పరామర్శ

Satyam NEWS
దివంగత రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నేడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. కృష్ణంరాజు మరణించిన సమయంలో బాలకృష్ణ తన 107వ చిత్రం షూటింగ్‌ కోసం టర్కీలో ఉన్నారు. ఈ కారణంగా కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని చూడటానికి...
Slider మహబూబ్ నగర్

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు...
Slider నల్గొండ

మద్యంతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మంత్రి మల్లారెడ్డి

Satyam NEWS
మునుగోడు నియోజకవర్గం లో ఓటర్లను మచ్చిక చేసుకోడానికి మంత్రి మల్లారెడ్డి మందు పార్టీ ఇచ్చిన అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని ఆరెగూడెం, రెడ్డి బావి,...
Slider హైదరాబాద్

కష్టాల కడలిలో మునిగిపోయిన సుబ్బరామిరెడ్డి కంపెనీ

Satyam NEWS
ఒకప్పుడు కళాబంధు గా వెలిగిపోయిన కాంగ్రెస్ నాయకుడు, కళాపోషకుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ దివాలా అంచున ఉంది. సుబ్బరామిరెడ్డి కుటుంబానికి గాయత్రి ప్రాజెక్ట్స్ అనే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది. ఈ...
Slider నిజామాబాద్

షర్మిల పాదయాత్రలో దొంగల చేతివాటం

Satyam NEWS
బహిరంగ సభలు, సమావేశాలు, శుభకార్యాలలో జేబు దొంగల హల్చల్ అంతాఇంతా కాదు. జేబులో డబ్బులు కనపడితే క్షణాల్లో మాయం చేస్తారు కేటుగాళ్ళు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైఎస్ ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
Slider మెదక్

అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిలో ముఖ్యభాగం

Satyam NEWS
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్ పల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధ్వర్యంలో జరిగిన దసర అలయ్ భలయ్ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ...
Slider వరంగల్

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS
ములుగు జిల్లా, కాసిందేవిపేట గ్రామానికి చెందిన అరిమిండ్ల  దేవేందర్(30) ఇటీవల ఆకస్మికంగా మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.  వారి కుటుంబాన్ని కాసిందేవిపేట డైనమిక్ యూత్ కమిటీ వారు పరామర్శించి ...