నగదు బదిలీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి
ప్రభుత్వం గొర్రెలకు బదులుగా, నగదు బదిలీ స్కీంను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెం లింగయ్య, వీరబోయిన రవి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తిరుమలగిరి మండల...