31.2 C
Hyderabad
May 18, 2024 15: 14 PM

Category : తెలంగాణ

Slider నల్గొండ

టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ సందర్భంగా హుజూర్ నగర్ లో జెండా పండుగ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలో గురువారం తెలంగాణ 21వ, వార్షికోత్సవ సందర్భంగా మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న తెలుగు తల్లి,అమరవీరుడు శ్రీకాంత్ చారి విగ్రహాలకు పూల...
Slider వరంగల్

బిసి నేత మొగుళ్ళ భద్రయ్య పై దాడిని ఖండించిన నాయకులు

Satyam NEWS
బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు మొగుళ్ళ భద్రయ్య పై జరిగిన దాడిని పలువురు ఖండించారు. దాడి విషయం తెలుసుకొని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక బుధవారం ఉదయం వారి...
Slider మహబూబ్ నగర్

ఉద్యమ నాయకులను బూటు కాళ్లతో తన్నిస్తుంటే ఎలా రావాలి?

Satyam NEWS
ఉద్యమాలతో పురుడు పోసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. ఎంతో మంది ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు జీవితాలను త్యాగం చేశారు. పార్టీ పరంగా...
Slider హైదరాబాద్

40 మంది దళితబంధు లబ్దిదారులకు మంజూరు పత్రాల అందజేత

Satyam NEWS
బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం హబ్సిగూడ లోని  ఎమ్మెల్యే...
Slider నల్గొండ

కార్మికుల కోసం సిఐటియు చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి

Satyam NEWS
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఈనెల 29వ, తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతుందని,ఈ సభను జయప్రదం చేయాలని,కార్మికులు పోరాటం చేసి హక్కులను సాధించుకున్న...
Slider మహబూబ్ నగర్

గిరివికాసం పథకాలు తక్షణమే గ్రౌండింగ్ కావాలి

Satyam NEWS
గిరివికాసం పథకం కింద  దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ త్వరగా పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం...
Slider నిజామాబాద్

దళిత రత్న అవార్డు గ్రహీతలకు కామారెడ్డిలో సన్మానం

Satyam NEWS
దళిత రత్న అవార్డు గ్రహీతలు, దళిత ప్రజాప్రతినిధులకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో సన్మానం జరిగింది. దళిత రత్న అవార్డు గ్రహీతలైన ఆకుల బాబు...
Slider మహబూబ్ నగర్

సెప్టెంబర్ నాటికి సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తి

Satyam NEWS
సమీకృత కలెక్టరేట్ భవనం ఐ.డి.ఓ.సి. సెప్టెంబర్ మాసము వరకు పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్...
Slider మహబూబ్ నగర్

నాణ్యమైన వంగడాలు రైతులకు అందించాలి

Satyam NEWS
వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కనుగొన్న నాణ్యమైన లాభసాటి వంగడాలను రైతులకు చేరేవిధంగా చూడాల్సిన బాధ్యత శస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారుల పై ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్...
Slider వరంగల్

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొందడానికి దరఖాస్తుల ఆహ్వానం

Satyam NEWS
ములుగు జిల్లా రైతులు రుణాలు పొందేందుకు ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మే ఒకటో తారీకు వరకు దరఖాస్తు చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కే లక్ష్మణ్ , డి డి ఎం...