41.2 C
Hyderabad
May 4, 2024 18: 02 PM

Category : తెలంగాణ

Slider మహబూబ్ నగర్

మలేరియా నియంత్రణ దిశగా జాగ్రత్త చర్యలు

Satyam NEWS
మలేరియా, ఇతరత్ర విషజ్వరాల నియంత్రణ దిశగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. నేడు ప్రపంచ...
Slider మహబూబ్ నగర్

అభిలాష్ ఆకర్ష్ అధికార పార్టీ నాయకులకు చెమటలు

Satyam NEWS
కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగినేని అభిలాష్ రావు ఆకర్ష మొదలు పెట్టారు.దీనితో అధికార పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలెట్టారు. దీంతో అధికార పార్టీ నాయకులకు...
Slider హైదరాబాద్

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం

Satyam NEWS
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం హెచ్ఎంటి కాలనీ లోని మసీద్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం ఉండటంతో దట్టమైన పొగతో మంటలు...
Slider నల్గొండ

ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS
రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం అందించే రంజాన్ కానుకని హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద ముస్లిం మైనారిటీ సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా హుజుర్ నగర్ నియోజకవర్గ...
Slider హైదరాబాద్

కాలనీలు బస్తీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకం

Satyam NEWS
కాలనీలు, బస్తీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి సంక్షేమ సంఘాల పాత్ర కీలకమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ నగర్ ఫేస్1 లో ఆదివారం జరిగిన...
Slider నల్గొండ

జెండా పండుగ పోస్టర్ ని ఆవిష్కరించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS
ఈ నెల 29న జరుగనున్న జెండా పండుగను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల  గుండ్లపల్లి గ్రామ యూత్ కమిటీ వారు హుజుర్ నగర్ శాసనసభ్యుడు సైదిరెడ్డి చే పోస్టర్...
Slider మహబూబ్ నగర్

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ మనకు కష్టం వస్తే ముందు అది తీర్చే వాళ్ల కన్నా ఆ సమయంలో అండగా నిలబడి ధైర్యం ఇచ్చే వాళ్ల కోసమే...
Slider రంగారెడ్డి

టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల ఆస్తుల సీజ్

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో...
Slider హైదరాబాద్

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక

Satyam NEWS
ముస్లిం సోదరులు ఎంతో పవిత్రతతో, అత్యంత నియమ నిష్ఠలతో జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతపుర్ డివిజన్ లో...
Slider హైదరాబాద్

జర్నలిస్టు భూమేష్ పై లో పోలీసుల దౌర్జన్యం

Satyam NEWS
దిశ శేరిలింగంప‌ల్లి ఇన్చార్జీ తుడుం భూమేష్‌ను కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేష‌న్ సిబ్బంది శనివారం ఉదయం చట్టవిరుద్ధంగా ఇంటి నుంచి తీసుకెళ్ల‌డాన్ని టీయూడ‌బ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు భూమి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా...