కొత్త రెవిన్యూ చట్టం నవ శకానికి నాందీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్త రెవిన్యూ చట్టం బిల్లు నేడు శాసన మండలి లో ఏకగ్రీవంగా ఆమోదం...
ములుగు జిల్లాలో పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో పరిపాలన, అభివృద్ధి...
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమై ఉన్న ఆశా కార్యకర్తలకు ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య చీరలు పంపిణీచేశారు. ములుగు లోని జిల్లా వైద్య, ఆరోగ్య...
గత సంవత్సరకాలంగా తైక్వాండో శిక్షణను ఇస్తున్న మాస్టర్ అనిల్ యాదవ్ బ్లాక్ బెల్ట్ 2 డాన్ కు చిన్నారి చల్లగురుగుల శ్రేయాన్వికా కరోన లాక్ డౌన్ సమయంలో కొన్ని సేవా కార్యక్రమాలను చూసి ముగ్దురాలై...
ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోనా ను తక్షణమే ఆరోగ్యశ్రీ లో చేర్చి మెరుగైన వైద్యం అందించి ప్రజలను కాపాడాలని సీపీఎం ములుగు జోన్ ఏజెన్సీ నాయకులు గుండెబోయిన రవిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టిఆర్ఎస్ పార్టీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఓటర్ల నమోదు మరింత ఎక్కువగా జరగాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర...
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ లను తెరాస పార్టీ సభ్యత్వంతో ఆహ్వానం పలకాలని నియోజకవర్గ ఎమ్మేల్యే రెడ్యానాయక్ అన్నారు. శనివారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల...
జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పలు కిరాణా షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నేడు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో నిషేధిత గుట్కా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 షాపులపై కేసులు...
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర మంత్రులు నేడు పీవీ నర్సింహారావు గారు పుట్టిన ఇంటిని పరిశీలించారు. ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా పీవీ పుట్టిన...
సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామ పంచాయతి కార్యాలయ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు రోగ నిరోధక ఆయుర్వేద కషాయాన్ని పంపిణీ చేశారు. కోవిడ్ వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న...