Category : వరంగల్

Slider వరంగల్

నూతన రెవెన్యూ బిల్లుకు ఆమోదంతో హర్షం

Satyam NEWS
భూముల క్రయ, విక్రయాల్లో  అవినీతి నిర్మూలన, పారదర్శక నిర్వహణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా నేడు వరంగల్ లో పర్యటిస్తున్న రాష్ట్ర...
Slider వరంగల్

రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచండి

Satyam NEWS
జైలు నుండి విడుదలయ్యే నేరస్తులు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘాను మరింత పెంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ...
Slider వరంగల్

రెవెన్యూ బిల్లు ఆమోదం పట్ల మంత్రుల హర్షం

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసిఆర్ రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ...
Slider వరంగల్

పేదలపై ఎల్ ఆర్ ఎస్ పేరుతో భారం మోపొద్దు

Satyam NEWS
బడుగు బలహీన వర్గాల పేదలపై ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ ఆర్ ఎస్) పేరుతో భారం వెయ్యొద్దు అని సిపిఎం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కార్యదర్శి బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
Slider వరంగల్

అకాల వర్ష బాధిత రైతులను ఇప్పటికైనా ఆదుకోవాలి

Satyam NEWS
అకాల వర్షలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ  కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ములుగు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణాకర్...
Slider వరంగల్

కొత్త రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించండి

Satyam NEWS
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొత్త రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ పేరుతో రైతులపై అధిక ఫీజులు భారాన్ని వ్యతిరేకిస్తూ ములుగు తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం...
Slider వరంగల్

సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో విఆర్వో ల వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావడం చరిత్రాత్మక ఘట్టమని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన...
Slider వరంగల్

మినీ డైరీ యూనిట్లు త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలి

Satyam NEWS
పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ములుగు జిల్లాకు మంజూరైన మినీ డైరీ యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మినీ డైరీ వెంకటాపూర్ మండల...
Slider వరంగల్

జిఎస్టి పేరుతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS
దేశంలో ఒకే పన్ను విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి వసూలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి ఇ తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ములుగు...
Slider వరంగల్

ఆన్ లైన్ క్లాస్ లపై సెక్టోరియల్ అధికారి తనిఖీలు

Satyam NEWS
ఆన్ లైన్ క్లాస్ లు ఎలా నడుస్తున్నాయి? ఈ విషయాన్ని పరిశీలించేందుకు ములుగు జిల్లా సెక్టోరియల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి ఉద్యుక్తమయ్యారు. నేడు ఆయన ములుగు మండలంలోని కోయగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్,...