బోర్డులు పెట్టారు మరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు?
రైతుల కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, శ్రీకాకుళం రూరల్ మండలం బిజెపి అధ్యక్షుడు ఇప్పిలి సీతరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా...