తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకు ఫేక్ అకౌంట్లతో కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నారని ఏపీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి...
ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ అత్యాచారం కేసులో నిందితుడైన వివాదాస్పద నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకునే ఆలోచనే లేదని బిజెపి స్పష్టం చేసింది. ‘ఎవరికైనా మద్దతిచ్చే స్వేచ్ఛ గోపాల్ కందాకు ఉంది....
పార్టీ పరాజయం పాలైనా ఏ మాత్రం చలనం లేకుండా పదవిలో కొనసాగే వారిని ఏమనాలి? అదీ కూడా చిన్నా చితకా పోస్టు కాదు పార్టీ అధ్యక్ష పదవి. ఏమనాలో అర్ధం కావడం లేదు కానీ...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటుందని ఇప్పటికే...