కరోనా వైరస్ పై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రాపు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో...
నరసరావుపేట పార్లమెంట్ కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినుల వసతి గృహంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్స్ ను విద్యార్థినులకు విద్యుత్ శాఖ గుంటూరు జిల్లా సుపరింటెండింగ్ ఇంజనీర్ యమ్ విజయకుమార్ అందజేశారు....
ఊహించని వేగంతో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపడుతున్నారు కానీ ఈ పనులను చేస్తున్న వారికి సరైన రక్షణ కల్పించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాలనుండి వచ్చిన...
ఇండోనేషియా నుంచి 13మంది కరీంనగర్ వచ్చారని, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి కరీంనగర్ నగరంలో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దని...
బిచ్కుంద మండలంలోని గోపన్ పల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్ బుధవారం ఉదయం బహరేన్ నుండి తన స్వగ్రామం చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సర్పంచ్ కొట్టే శ్రీనివాస్ ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయడంతో సూపర్వైజర్ అనంతలక్ష్మి,...
కరోనా వైరస్ అనేది నిరంతరం ఉండే సమస్య. దాని కోసం ఎన్నికలను వాయిదా వేస్తారా అని ప్రశ్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాష్ట్రంలోని విద్యాసంస్థలను నిరవధికంగా మూసివేశారు....
శ్రీకాకుళం మండలం పెదపాడు ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా వైరస్ లో కరోనా అంటే కిరీటం...
కరోనా వైరస్ సోకిన మూడో వ్యక్తి కూడా మరణించాడు. దేశంలో కరోనా వైరస్ తో మరణించిన మూడో వ్యక్తి ఇతడు. 63 సంవత్సరాల ఇతను ముంబయిలో మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 137...
రాష్ట్రంలో కరోనా లేదని, వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని పేరాసిట మాల్ మాత్రతో, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా నిరోధించవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా...